ASBL NSL Infratech

ఆటా తెలంగాణ మహాసభల్లో సిఎంఇ

ఆటా తెలంగాణ మహాసభల్లో సిఎంఇ

వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సిఎంఇ కార్యక్రమాల్లో పలువురు వైద్య నిపుణులు పాల్గొంటున్నారు. కల్పలతా గుంటుపల్లి, రాజారెడ్డి, అరుణ గొట్టుముక్కల, శర్వారి ఎల్లాప్రగడ, చేతన్‌రావు, మోహన్‌ కిలారు, సాయి సరిడె, ధరణి నరేంద్ర, మదీప్‌ బజాజ్‌, శ్రీకాంత్‌ దామరాజు, షమీమ్‌ బద్రుద్దీన్‌, మీనా చింతపల్లి, సుధాకర్‌ కంది, సూర్య రఘుతు తదితరులు పాల్గొంటున్నారు. అనేక విషయాలపై వారితో ప్రసంగాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. జూన్‌ 30, జూలై 1వ తేదీలలో ఈ సిఎంఇ కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతాయి.

 

Tags :