ASBL NSL Infratech

అది అకస్మాత్తుగా ఏర్పడింది కాదు.. జై శంకర్

అది అకస్మాత్తుగా ఏర్పడింది కాదు.. జై శంకర్

భారత్‌-రష్యా మధ్య సుదీర్ఘకాల మైత్రి ఉందని, అది అకస్మాత్తుగా ఏర్పడిరది కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ మనకు రష్యాతో సంబంధం ఉంది. ఆ బంధం ఒక్క రోజులో ఏర్పడింది కాదు. అది 60 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ 50-60 ఏళ్ల కాలంలో ప్రపంచ రాజకీయ గమనం, ఆ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు ఉపకరించింది. రష్యాతో స్నేహం వల్ల ఢిల్లీకి నష్టం జరిగిందనే భావన సరికాదు. ఆ బంధమే ఎన్నోసార్లు కాపాడింది అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :