ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆర్‌బీఐ కీలక ప్రకటన .. అక్టోబర్ 7 వరకు

ఆర్‌బీఐ కీలక ప్రకటన .. అక్టోబర్ 7 వరకు

రూ.2వేల నోట్ల పై ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లు మార్చుకునేందుకు విధించిన గడువు ముగిసింది. అయితే ఆ గడువును ఆర్‌బీఐ అక్టోబర్‌ 7వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటి వరకు నోట్లు మార్చుకోని వారు అక్టోబర్‌ 7వ తేదీ వరకు రూ.2 వేల నోట్లు మార్చుకునే అవకాశం కల్పించింది. అందువల్ల ఇంకా ఎవరైనా రూ.2వేల నోట్లను మార్చుకోకుండా అలానే పెట్టుకొని ఉంటే, వెంటనే త్వరపడి మార్చుకోవాలని తెలిపింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :