ASBL NSL Infratech

ఉండిలో రఘురామరాజు నామినేషన్

ఉండిలో రఘురామరాజు నామినేషన్

పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్‌డీఏ కూటమి తరపున టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు నామినేషన్‌ దాఖలు చేశారు. భీమవరం నుంచి టాప్‌ లేని జీపులో ఉండి ఆర్వో కార్యాలయానికి ఆయన ఊరేగింపుగా బయలుదేరారు. ఆయనతో పాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజు, నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జనసేన్‌ ఇన్‌చార్జ్‌ జుత్తుగా నాగరాజు ఉన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :