ASBL NSL Infratech

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కీలక నిర్ణయం

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎస్సీ  వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు న్రపకటించారు. క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కమిటీలో కేంద్ర హోం శాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక, న్యాయ శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :