అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా..
ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పెరిగిందని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో అనేక రాష్ట్రాల్లో సంక్షోభం రానుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యల్ని తీర్చలేకపోతోందని విమర్శించారు. తాను పార్టీని స్థాపించింది పదవుల కోసం కాదని సృష్టం చేశారు. రాజకీయం అంటే కోట్ల రూపాయలతో కూడిన ఖర్చని, అందుకే తాను రాజకీయాలను దూరంగా ఉన్నానని అన్నారు.
.
Tags :