ముఖ్యమంత్రిని కలసిన వెలుగు 13 జిల్లాల JAC నాయకులు
వెలుగు 13 జిల్లాల JAC నాయకులు ఈరోజు గౌరవ SERP మంత్రి వర్యులు పరిటాల సునీత ఆద్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగినది.
గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వెలుగు సిబ్బంది సమ్మెను విరమించుకొని విధులకు హాజరయ్యామని తెలియచేసారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెలుగు సిబ్బందితో మాట్లాడుతూ మీ పై మాకు ప్రత్యకమైన అభిమానం ఉన్నదని మీ విషయాల పట్ల సానుకూలంగా స్పందిస్తామని హామీఇచ్చారు.
SERP మత్రివర్యులు గౌరవ పరిటాల సునీతా గారు మాట్లాడుతూ వెలుగు సిబ్బంది యొక్క సత్వర కోరికలను త్వరలోనే తీరుస్తామని హామీ ఇచ్చారు.
మిగిలిన కోరికలను GOM కమిటీ పరిశీలనకు పంపుతామని తెలియచేయడం జరిగినది: డా .పి .కృష్ణమోహన్, సిఇవో, సెర్ప్
Tags :