Radha Spaces ASBL

అమరవీరుల స్థూపానికి నివాళులు

అమరవీరుల స్థూపానికి నివాళులు

హైదరాబాద్‌ నగరంలో హైటెక్స్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం సమావేశం ప్రారంభమైంది. ఫ్లీనరీ వేదికపై ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలనికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్థూపానికి కేసీఆర్‌ నివాళులర్పించారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌ పార్టీ  జెండాను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. వేదికపై ఆశీనులైన సీఎం కేసీఆర్‌కు హోంమంత్రి మహమూద్‌ అలీ దట్టీ కట్టారు. టీఆర్‌ఎస్‌ నాయకులతో హైటెక్స్‌ నిండిపోయింది.

 

Tags :