ASBL NSL Infratech

ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యటన ఖరారైంది. మే 3, 4 తేదీల్లో ఎన్డీయే అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచార సభల్లో రోడ్‌ షోలో పాల్గొంటారు. మూడో తేదీ మధ్యాహ్నం 2:45 గంటలకు పీలేరులో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అదేరోజు సాయంత్రం 6:30కి విజయవాడలో రోడ్‌ షోలో పాల్గొంటారు. నాలుగో తేదీ మధ్యాహ్నం 3:45కు రాజమహేంద్రవరం, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో జరిగే సభల్లో మోదీ పాల్గొంటారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :