వైట్ హైస్ లో సారే జహాసే అచ్ఛా కార్యక్రమం
![వైట్ హైస్ లో సారే జహాసే అచ్ఛా కార్యక్రమం](https://www.telugutimes.net/storage/news/news_new_73214.jpg)
ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియన్, పసిఫిక్ ఐలాండర్ లపై అధ్యక్షుడి సలహాసంఘం ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అగ్ర రాజ్యానికి ఏఏ అండ్ ఎన్హెచ్పీఐ కమ్యూనిటీలు చేస్తున్న సహకారానికి గుర్తుగా వైట్హౌస్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారత్కు చెందిన సారే జహాసే అచ్చా గీతాన్ని ఆలపించడం విశేషం. వచ్చిన అతిథులకు భారత్ స్ట్రీట్ ఫుడ్ పానీపూరీ వడ్డించడం గమనార్హం. భారత సంతతికి చెందిన పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న యూఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ వివేక్మూర్తి ఉత్సాహంగా డ్రమ్స్ వాయించడంతో అక్కడున్న వారంతా ఫీదా అయ్యారు. మానసిక రోగాలను నయం చేయడంతో సంగీతం ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్కు చెందిన సారే జహాసే అచ్ఛా గీతాన్ని ఆలపించడం విశేషం. వచ్చిన అథితులకు మన దేశంలోని ప్రముఖ స్ట్రీట్ ఫుడ్ పానీపూరీ, సమోసాను వడ్డించడం ప్రత్యేకంగా నిలిచింది.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)