ASBL NSL Infratech

ఎంపీ రఘురామకృష్ణ రాజుకు ఉండి సీటు కన్ఫామ్ అవుతుందా..

ఎంపీ రఘురామకృష్ణ రాజుకు ఉండి సీటు కన్ఫామ్ అవుతుందా..

ఆంధ్రాలో రాజకీయాలు రోజుకొక పంథాలో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ పై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. రామకృష్ణ రాజు కు ఉండి అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్ష బాధ్యతలను అప్పగించబోతున్నారట. నిన్ననే ఆంధ్రాలో నామినేషన్ల పర్వం ప్రారంభమైన సందర్భంగా నేరుగా రఘురామరాజుకి ఉండి నియోజకవర్గ బీఫామ్ ను అందించే అవకాశం ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :