ASBL NSL Infratech

జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్

జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్

మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ జనసేనలో చేరారు. పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు కుండువా కప్పి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ముక్కావారిపల్లె సర్పంచ్‌ అరవ శ్రీధర్‌, పాలకొండ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జయకృష్ణ జనసేనలో చేరారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :