ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

దేశంలో పెరిగిన కోటీశ్వరుల సంఖ్య

దేశంలో పెరిగిన కోటీశ్వరుల సంఖ్య

దేశంలో కోటీశ్వరుల సంఖ్య రెండేళ్లలో రెట్టింపయ్యింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి (2022-23 మదింపు సంవత్సరం) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో 1,68,890 మంది రూ.కోటికి మించి ఆదాయాన్ని చూపించారు. 2021-22 మదింపు సంవత్సరంలో 1,14,446 మంది, 2020`21 మదింపు సంవత్సరంలో 81,653 మంది రూ.కోటికి మించి ఆదాయాన్ని చూపిస్తూ రిటర్నులు దాఖలు చేశారు. 2022-23 మదింపు సంవత్సరంలో వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు, ట్రస్టులు కలిసి మొత్తం 2.69 లక్షల రిటర్నులు, రూ.కోటికి పైగా ఆదాయంతో దాఖలయ్యాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :