టిటిఎ మెగా కన్వెన్షన్లో సిఎంఇ
![టిటిఎ మెగా కన్వెన్షన్లో సిఎంఇ](https://www.telugutimes.net/storage/news/news_new_73088.jpg)
కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సిఎంఇ) కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. కీ నోట్ స్పీకర్గా డాక్టర్ మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (ఎం.ఎస్. రెడ్డి) మాట్లాడనున్నారు. కోవిడ్, ఇతర వైరల్ ఇన్స్పెక్షన్స్కు సంబంధించిన విషయాలపై ఆయన ప్రసంగించనున్నారు. డాక్టర్ సంతోష్ రెడ్డి కూడా హార్ట్ డిసీస్, కార్డియాక్ డెత్ విషయంపై మాట్లాడనున్నారు. డాక్టర్ కళ్యాణ్ రెడ్డి కన్ప్యూజన్ ఇన్ ఎల్డర్లీ మేనెజ్మెంట్పై, డాక్టర్ నందిని సుంకిరెడ్డి న్యూ అడ్వాన్సెస్ ఇన్ ఒబేసిటీ మెడిసిన్పై ప్రసంగించనున్నారు. డాక్టర్ ప్రతిమా ప్రొద్దుటూరి బ్రెస్ట్ క్యాన్సర్, ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైవ్స్ పై మాట్లాడనున్నారు. డాక్టర్ రాజ సప్పాటి, కొలాన్ క్యాన్సర్ సంబంధిత విషయంపై, డాక్టర్ సుమన్ మంచిరెడ్డి ఆప్టిమల్ హెల్త్ అండ్ లాంగెవిటిపై ప్రసంగించనున్నారు. ఈ సిఎంఇ కార్యక్రమ కమిటీకి డాక్టర్ నందిని సుంకిరెడ్డి చైర్గా వ్యవహరిస్తున్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)