ASBL NSL Infratech

టిడిపికి రూ.25 లక్షల విరాళం ఇచ్చిన బొద్దులూరి కృష్ణ

టిడిపికి రూ.25 లక్షల విరాళం ఇచ్చిన బొద్దులూరి కృష్ణ

తెలుగుదేశం పార్టీ చేస్తున్న సేవా కార్యక్రమాల కోసం, పార్టీ నిధుల కోసం తనవంతుగా ఎన్నారై వ్యాపారవేత్త బొద్దులూరి కృష్ణ విరాళం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్వయంగా కలుసుకుని 25 లక్షల రూపాయల చెక్కును ఆయనకు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నేత ఎల్‌.వి.ఎస్‌.ఆర్‌.కె ప్రసాద్‌ కూడా పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :