ASBL NSL Infratech

అతి త్వరలోనే వైసీపీని.. బీజేపీకి సరెండర్ చేస్తారు

అతి త్వరలోనే వైసీపీని.. బీజేపీకి సరెండర్ చేస్తారు

ఎన్నికల్లో  ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటమితో జగన్‌ రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం పడిరది. కేసుల భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అతి త్వరలోనే వైసీపీని జగన్‌, బీజేపీకి సరెండర్‌ చేస్తారు. వారంలోనే పులివెందులలో కూడా వైసీపీకి ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుంది. వివేకా హత్య కేసును త్వరగా తేల్చి దోషులకు శిక్ష పడేలా చేస్తాం. ఢల్లీి మద్యం కేసులో భారతి ప్రమేయంపైనా విచారణ చేయిస్తాం అని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :