ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఉండి అభ్యర్థిగా 22న నామినేషన్‌ : రఘురామ

ఉండి అభ్యర్థిగా 22న నామినేషన్‌ : రఘురామ

ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదేశించిందని రఘురామ కృష్ణరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. పార్టీ నుంచి బీఫాం అందుకుని ఈ నెల 22న నామినేషన్‌ దాఖలు చేస్తా అని పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :