తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెగ మొదలైంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర
బెజవాడలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. గరిష్ట ఉష్ణోగ్రత: 36°C కనిష్ట ఉష్ణోగ్రత: 23°C
రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు అనంతపురంలో గరిష్ట ఉష్ణోగ్రత: 38°C కనిష్ట ఉష్ణోగ్రత: 21°C
తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత: 36°C కనిష్ట ఉష్ణోగ్రత: 22°C
హైదరాబాద్ జంట నగరాల్లో పగటిపూట ఎండలు,రాత్రి వేళ చల్లదనం గరిష్ట ఉష్ణోగ్రత: 34°C కనిష్ట ఉష్ణోగ్రత: 22°C
మార్చి నుండి మే వరకు తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 40°C దాటే సూచనలు
మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి శరీరం డీహైడ్రేట్ కాకుండా ఓఆర్ఎస్ (ORS), కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకోండి తేలికపాటి నూలు (Cotton) దుస్తులను ధరించండి.