ASBL NSL Infratech

జహీరాబాద్‌లో నాటా సేవా కార్యక్రమాలు

జహీరాబాద్‌లో నాటా సేవా కార్యక్రమాలు

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) సేవాడేస్‌ 2022 కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణలోని జహీరాబాద్‌ లో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్‌ బిల్డింగ్‌కు అవసరమైన మౌళిక సదుపాయాలకోసం 15 లక్షల రూపాయలను అందజేశారు. రొండ్ల అనూరాధ రెడ్డి, రొండ్ల లింగారెడ్డి ఈ నిధులను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షులు డాక్టర్‌ శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి, కార్యదర్శి గండ్ర నారాయణ రెడ్డి, అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి, బోర్డ్‌ సభ్యులు కలువాయి రాధాకృష్ణ, వెంకటరామిరెడ్డి శనివరపు, పార్థసారధి రెడ్డితోపాటు ప్రసాద్‌ కొలిపెట్టి, రొండ్ల అనూరాధరెడ్డి, రొండ్ల లింగారెడ్డి పాల్గొన్నారు. 

 

Click here for Photogallery

 

 

Tags :