ASBL NSL Infratech

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మొక్కును చెల్లిస్తే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. పండితులు ఆయనకు తీర్థ  ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. ప్రధాని ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. ప్రధాని ఇక్కడి నుంచి బయలుదేరి బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :