ASBL NSL Infratech

త్యాగమూర్తులు పెయిడ్‌ ఆర్టిస్‌లా?

త్యాగమూర్తులు పెయిడ్‌ ఆర్టిస్‌లా?

రాజధానికి భూములు ఇచ్చిన రైతులను మంత్రులు హేళన చేస్తున్నారని ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. రైతుల దీక్ష వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ త్యాగమూర్తులు ఇప్పుడు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లు అయ్యారా? అని మండిపడ్డారు. నూతన సంవత్సరం రోజు రైతులను ఏడిపించడానికి జగన్‌ ముఠాకు సిగ్గుండాలని దుయ్యబట్టారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :