ASBL NSL Infratech

రాష్ట్రపతి నూతన సంవత్సర శుభాకాంక్షలు

రాష్ట్రపతి నూతన సంవత్సర శుభాకాంక్షలు

దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పంపారు. నూతన సంవత్సర శుభోదయ వేళ మనమంతా శాంతియుత సమాజం కోసం కంకణ బద్ధులం కావాలి. శక్తిమంతమైన, సౌభాగ్యవంతమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అంకింతం కావాల్సిన సమయమిది అని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :