తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

1st March 2026

White Scribbled Underline

మార్చి నెల తొలిరోజే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా రేట్లు ఇవే.. 

పసిడి ప్రియులకు షాక్!

10 గ్రాముల ధర: ₹1,54,650నిన్నటితో పోలిస్తే ₹6,550 పెరిగింది. ఆభరణాల తయారీకి వాడే బంగారం ధర ఇది. 

22 క్యారెట్ల బంగారం

10 గ్రాముల ధర: ₹1,68,710నిన్నటి కంటే ₹7,140 అదనం. ఇది అత్యంత స్వచ్ఛమైన పసిడి ధర.

24 క్యారెట్ల బంగారం

వెండి భారీ పెరుగుదలతెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర నేడు ₹3,20,000 కు చేరింది. ఏకంగా ₹25,000 పెరిగింది. 

కేజీ వెండి ధర

1 గ్రాము: ₹320 100 గ్రాములు: ₹32,000  కొనుగోలుదారులపై వెండి భారం పెరిగింది.

వెండి విడి ధరలు

హైదరాబాద్ & విజయవాడహైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో దాదాపు ఒకే రకమైన ధరలు కొనసాగుతున్నాయి. 

ప్రధాన నగరాల్లో

అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, డాలర్ విలువలో మార్పులు ధరల పెరుగుదలకి ప్రధాన కారణం.

ఎందుకు పెరుగుతున్నాయి?

ఈ ధరల్లో GST, మేకింగ్ ఛార్జీలు లేవు. కొనే ముందు తప్పనిసరిగా BIS Hallmark తనిఖీ చేయండి.

కొనే ముందు చూడండి!