కోడెల శివప్రసాద్ పై వైఎస్ ఆర్ సిపి నేతల దాడి
ఎన్నికల వేళలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు గంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్పై దాడి చేశారు. స్పీకర్ కోడెల చొక్కా చింపేశారు. ఆ సమయంలో ఆయనకు అడ్డుగా నిలిచిన గన్మెన్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో వాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
Tags :