Radha Spaces ASBL

కరోనాపై గాయని శోభారాజు పాట

కరోనాపై గాయని శోభారాజు పాట

అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న ప్రముఖ గాయని శ్రీమతి శోభారాజు కరోనాపై తన గానంతో ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రయత్నించారు. కరోనా వేళలో ప్రభుత్వానికి సహకరించాలని ఆమె తన పాట ద్వారా ప్రజలను కోరారు. ఇల్లు కదిలిరావద్దంటూ ఆమె పాడిన పాటను మీకోసం ఇక్కడ అందిస్తున్నాము.

 

Tags :