యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో … సత్తా చాటిన తెలుగు అమ్మాయి
యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ తుది ఫలితాల్లో మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి సత్తా చాటారు. తొలి ప్రయత్నంలోనే తన అసాధారణ ప్రతిభతో మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్నగర్ గీతం హైస్కూల్లో చదివిన అనన్య ఇంటర్ విద్యను హైదరాబాద్లో అభ్యసి...
April 16, 2024 | 08:46 PM-
లోక్ సభ ఎన్నికల వేళ.. ఛత్తీస్ గడ్ లో
మరో 10 రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనుండగా, ఛత్తీస్గఢ్ లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛోటేబేథియా పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్ల...
April 16, 2024 | 08:44 PM -
దలైలామాను కలిసిన కంగన రనౌత్
టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాను హిమాచల్ ప్రదేశ్లోని మండీ లోక్సభ బీజేపీ అభ్యర్థి, సినీ నటి కంగనా రనౌత్ ధర్మశాలలో కలిశారు. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత జైరాం ఠాకుర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దలైలామాను కలవడం మంచి అనుభవమని, దీన్ని జీవ...
April 16, 2024 | 04:50 PM
-
రూ.200 కోట్ల సంపద దానం చేసి.. సన్యాసం తీసుకోనున్న గుజరాత్ దంపతులు
గుజరాత్లోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన దంపతులు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని, దాదాపు రూ.200 కోట్ల తమ సంపదను దానం చేశారు. హిమ్మత్నగర్ చెందిన వ్యాపారవేత్త భవేశ్ భండారి దంపతులకు ఓ కూతురు (19), ఓ కుమారుడు (16) ఉండగా, 2022లోనే వారు జైన సన్యాసం తీసుకున్నారు. వ...
April 16, 2024 | 04:16 PM -
ఇండియా కూటమి బలమెంత?
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో తమ గెలుపు తథ్యమంటోంది ఎన్డీఏ కూటమి..కచ్చితంగా తాము 400 సీట్లు గెలుస్తామంటోంది. పలు సర్వేలను ఉదహరిస్తోంది.అయితే ఎన్డీఏకు అంతసీన్ లేదంటోంది విపక్ష ఇండియా కూటమి. ఎన్డీఏకు, తమకు మధ్య 50 నుంచి 70 సీట్లకు మించి తేడా ఉండకపోవచ్చునని ఇండియా కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు వా...
April 16, 2024 | 01:01 PM -
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఇంట్లో పోలీస్ సోదాలు
కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. కమల్నాథ్ పర్సనల్ సెక్రటరీ ఓ అభ్యంతరకరమైన ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడంటూ బీజేపీ లోక్సభ అభ్యర్థి వివేక్ బంటీ సాహు దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు చింద్వారాలోని కమల్నాథ్ ఇంట్లో ...
April 16, 2024 | 06:40 AM
-
పార్లేజీ బిస్కెట్ అంటే అందరూ ఇష్టపడతారు.. తక్కువ ధరలో లభిస్తుంది
ఈ పార్లే జీ బిస్కెట్ ప్యాకేట్ కంపేని 1929 లో ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ బిస్కెట్లను వినియోగిస్తున్న కంపెనీగా రికార్డు సృష్టించింది. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్దు ముద్దుగా , క్యూట్ గా ఉండే ఓ చిన్నారి బొమ్మ ఉంటుంది. ఆ చిన్నారి ఎవరో ఎవరికీ తెలియద...
April 15, 2024 | 09:21 PM -
ఎలక్షన్ కమిషన్కు మమత వార్నింగ్
కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ ఎన్నికల సమయంలో ఎక్కడైనా అల్లర్లు జరిగితే తాను ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు దిగుతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగ...
April 15, 2024 | 09:16 PM -
లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే తొలిసారి … రికార్డు స్థాయిలో
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంటారన్న విషయం తెలిసిందే. తమ గెలుపుకోసం ఓటర్లకు డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారు, వెండి, ఖరీదైన వస్తువులను ఇస్తుంటారు. ఈయితే ఈ సారి మాత్రం రికార్డు స్థాయిలో రికవరీ జరిగింది. గత 75 ఏళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మొత్తం 2...
April 15, 2024 | 07:49 PM -
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు…. ఏప్రిల్ 23 వరకు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై ఈడీ నోటీసులు జారీ చ...
April 15, 2024 | 07:46 PM -
అయోధ్యకు భక్తులూ రావొద్దు!
ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలకు జరుగనున్నాయి. రామయ్య జన్మదినోత్సవ వేడుకలు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది. శ్రీరామనవమికి అయోధ్యకు రాకుండా ఇంటి వద్దనే ఉండి ప్...
April 15, 2024 | 07:38 PM -
ఆయన్ను కరుడుగట్టిన నేరస్థుడిలా చూస్తున్నారు : భగవంత్ మాన్ ఆరోపణ
తిహాడ్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కరుడుగట్టిన నేరస్థుల కంటే దారుణంగా చూస్తున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు. నేరస్థులకు ఇచ్చే కనీస సదుపాయాలు కూడా కేజ్రీవాల్కు కల్పించడం లేదన్నారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్తో ఆప్ ఎంపీ...
April 15, 2024 | 07:35 PM -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర … నేటి నుంచి
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. 52 రోజుల పాటు నిర్వహించే ఈ యాత్ర కోసం ఈ నెల 15 ( సోమవారం) నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వత ప్రాంతంలో 3,800 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్ష...
April 15, 2024 | 02:52 PM -
శ్రీరామ నవమి సందర్భంగా… అయోధ్య రామాలయానికి
ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల కోసం 1,11,111 కిలోల లడ్డు ప్రసాదాన్ని పంపనున్నట్లు దేవ్రహా బాబా ట్రస్టుకు చెందిన ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా తెలిపారు. కాశీ విశ్వనాథ్, తిరుపతి శ్రీవారి ఆలయంతో పాటు మరికొన్ని పుణ్యక్షేత్రాలకూ ట్రస్టు తరపున ప్...
April 15, 2024 | 02:50 PM -
కేంద్ర మంత్రి గోయల్ కీలక ప్రకటన..భారత్ లో టెస్లా
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్లో తన మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్లో టెస్లా ఇకో సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ...
April 15, 2024 | 02:45 PM -
మోదీ, పుతిన్ మధ్య తేడా లేదు : పవార్
ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్కు మధ్య తేడాయే లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ విమర్శించారు. షోలాపూర్ జిల్లా అక్లుజ్లో శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. దేశంలో అధికార పక్షం వంటిదే ప్రతిపక్షం కూ...
April 15, 2024 | 02:19 PM -
సంకల్ప్ పత్ర.. బీజేపీ మేనిఫెస్టో హామీలు..
లోక్సభ ఎన్నికలు – 2024కు సంబంధించి బీజేపీ సంకల్ప్ పత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టోని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో పేదలు, యువత ,మహిళలు, రైతులకు సంబంధించిన అభివృద్ధి గురించి ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తోంది. వీళ్ళందర్నీ కలిపి ‘గ్యాన్’( GYAN) ...
April 14, 2024 | 01:43 PM -
విజయ్ దళపతిపై పోటీ చేస్తా.. హీరోయిన్ నమిత
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరుగనున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా హీరోయిన్ నమిత బరిలోకి దిగబోతున్నట్లుగా వెల్లడించింది. అయితే, ఎవరిపై పోటీ చేయబోతున్నదో స్పష్టం చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న దళపతి విజయ్నే ఢీకొట్టబోతున్నట్లు తె...
April 13, 2024 | 08:04 PM

- Patna HC: కాంగ్రెస్ కు పట్నా హైకోర్టు షాక్.. మోడీ తల్లి ఏఐ జనరేటెట్ వీడియో తొలగించాలని ఆదేశం..
- Manchu Monoj: “మిరాయ్” విజయం నా జీవితంలో మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది – మంచు మనోజ్
- Maoists: ఆయుధానికి తాత్కాలిక విరామం..మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన..
- Indian Players: పొట్టి క్రికెట్ మొనగాళ్లు మనవాళ్లే… టీ 20 ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపారు..
- Coin: డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్
- Tunnel: తమిళ్ లో సూపర్ హిట్ అయిన అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’
- Pakistan: భారత్ పై దాడులు మాపనే.. మాస్టర్ మైండ్ మసూద్ అంటున్న జైషే ఉగ్రవాద సంస్థ..
- Beauty: ‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల
- Vijay Antony: సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను- విజయ్ ఆంటోనీ
- Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్ బై..!
