కేసీఆర్ దేశ రాజకీయాల కంటే.. తెలంగాణపై
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల కంటే తెలంగాణ పాలనపై దృష్టి పెడితే బాగుంటుందని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ భారీ మెజార్టీ సాధిస్తుందన్నారు. సీఎం కేసీఆర్కు రోజులు దగ్గపడ్డాయి. తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు పెడితే పేద, బలహీన వర్గాలు క్షమించవు. మహారాష్ట్రలో అనైతిక పొత్తుపెట్టుకున్న ఉద్ధవ్ను ప్రజలు వ్యతిరేకించారు. ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యలాల్ హత్య సహించరానిది. కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో అస్థిత్వాన్ని కోల్పోయిందన్నారు.
Tags :