Radha Spaces ASBL

కరోనాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

కరోనాపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని హైకోర్టు పేర్కొంది. ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. భౌతిక దూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు పేర్కొంది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని తెలిపింది. కరోనా నియంత్రణపై మంత్రివర్గం చర్చిస్తున్నట్లు ఏజీ వెల్లడిరచారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులపై విచారణ ఈ నెల 25కు కోర్టు వాయిదా వేసింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :