ఆచార్య పన్యారం సాంబశివరావు కు ఎన్ టి ఆర్ శత జయంతి జాతీయ అవార్డు
మచిలీపట్నానికి చెందిన ప్రముఖ కవి సాహితి వేత్త పంచ శతాధిక అవార్డుల గ్రహీత ఆచార్య పన్యారం సాంబశివరావు కు జాతీయ స్థాయి లో మానస సాహిత్య అకాడమీ సంస్థ చే ఎన్ టి ఆర్ శత జయంతి అవార్డును అందుకున్నారు.
జాతీయ స్థాయిలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆచార్య పన్యారం ను మానస సాహిత్య అకాడమీ సంస్థ ఎన్ టి ఆర్ శత జయంతి అవార్డు గా అభినందన పత్రం, శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానిస్తున్న సభాధ్యక్షులు బ్రహ్మానందరావు, హాజరత్తయ్య గుప్తా, ప్రముఖ సినీ హాస్య నటులు గుండు సుదర్శన్ తదితరులు.
Tags :