ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆచార్య పన్యారం సాంబశివరావు కు ఎన్ టి ఆర్ సెంటినరీ జాతీయ అవార్డు

ఆచార్య పన్యారం సాంబశివరావు కు ఎన్ టి ఆర్ సెంటినరీ జాతీయ అవార్డు

మచిలీపట్నానికి చెందిన ప్రముఖ కవి సాహితి వేత్త పంచ శతాధిక అవార్డుల గ్రహీత ఆచార్య పన్యారం సాంబశివరావు కు జాతీయ స్థాయి లో ఎక్సరే సంస్థ చే ఎన్ టి ఆర్ సెంటినరి అవార్డును సాధించారు.

జాతీయ స్థాయిలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో ఆచార్య పన్యారం ను ఎక్సరే సంస్థ ఎన్ టి ఆర్ సెంటినరి అవార్డు తో గోల్డు మెడల్, సాలువ, జ్ఞాపికలతో సభాధ్యక్షులు కొల్లూరి ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమం లో శాసనసభ సభ్యులు గద్దె రామ మోహన రావు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :