Radha Spaces ASBL

పీయూసీ కమిటీలో తెలుగు ఎంపీలకు అవకాశం

పీయూసీ కమిటీలో తెలుగు ఎంపీలకు అవకాశం

రాజ్యసభ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ ( పీయూసీ) ఎన్నిక జరిగింది. మే 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకు ఉండే ఈ రెండు కమిటీల్లో ఇద్దరు తెలుగు ఎంపీలకు అవకాశం దక్కింది. పబ్లిక్‌ అకౌంట్స్‌లో కమిటీలో కె. లక్ష్మణ్‌, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీలో వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చోటు దక్కించుకున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :