భారత్ లో అమెరికా రాయబారిగా ప్రమాణ స్వీకారం చేసిన గార్సెట్టి
భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆయనతో ప్రమాణం చేయించారు. కొత్త బాధ్యతలు నిర్వర్తించడానికి వేచిచూడబోనని ఈ సందర్భంగా గార్సెట్టి స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గార్సెట్టి భార్య అమీ వేక్లాండ్, తండ్రి గిల్ గార్సెట్టి, తల్లి సుకీ గార్సెట్టి తదితరులు హాజరయ్యారు.
Tags :