Radha Spaces ASBL

మే 31న కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

మే 31న కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌ పట్టణంలో  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కేటాయించిన 10 ఎకరాల స్థలంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తేదీని ఖరారు చేశారు. మే 31న భూమి పూజను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, టీటీడీ స్థానిక సలహా మండలి అధ్యక్షుడు భాస్కర్‌రావుతో కలిసి తిరుమలలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ధర్మారెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :