Radha Spaces ASBL

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన...షెడ్యూల్ ఇదే

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన...షెడ్యూల్ ఇదే

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ పార్టీ ఈ నెల 21న మునుగోడులో పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3:40 గంటలకు అమిత్‌ షా ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 4:15 గంటలకు మునుగోడుకు చేరుకుంటారు.  4:40  నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మునుగోడు సభలో పాల్గొంటారు. అమిత్‌ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు.  తిరిగి అమిత్‌ షా మునుగోడు నుంచి హెలికాప్టర్‌లో 6:25 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని 6:30 గంటలకు ఢల్లీికి పయనమవుతారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :