
వినియోగదారుల అభిప్రాయాలను ప్రతిసారీ ఆలకించే మరియు వారిని సులభంగా మరియు అనుకూలతలను కల్పిస్తూ సిద్ధం చేసే దిశలో ఒప్పో విక్రయాననంతరం వినియోగదారుల సంతృప్తిలో నం.1 బ్రాండ్గా నిలిచింది. వరుసగా రెండో ఏడాది ఈ గుర్తింపు దక్కించుకోవడం అనేది ఒప్పో తన వినియోగదారులు- ప్రథమ విధానం ద్వారా విక్రయ అనంతరం అనుభవాన్ని విప్లవాత్మకం చేసుకున్నారో ఇది మరోసారి ధ్రువీకరిస్తుంది.
ఒప్పో విక్రయాననంతర సేవల అనుభవాన్ని అగ్రగామిగా ఉన్న ఆరు ప్రముఖ నగరాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం 93% మంది వారి అనుభవాన్ని ‘‘చాలా ఉత్తమం’ లేదా అత్యుత్తమం అని చెప్పారు. ఒప్పో వినియోగదారుల్లో వేచి ఉండే సమయం చాలా తక్కువ అని సమీక్షకు స్పందించిన వారిలో సగానికిపైగా చెప్పగా, వారు తమ సమస్యను తీసుకు వచ్చిన కేవలం 15 నిమిషాల్లో ప్రతిస్పందించారని, అధ్యయన నివేదిక పేర్కొంది.
ఒప్పో ఇండియా అధ్యక్షుడు ఎల్విస్ ఝౌ మాట్లాడుతూ ‘‘కౌంటర్ పాయింట్ రీసర్చ్ నిర్వహించిన విక్రయాననంతరం వినియోగదారుల సంతృప్తిలో నంబర్ 1 స్మార్ట్ఫోన్ బ్రాండ్ అనే గుర్తింపు దక్కించుకోవడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ‘‘మానవ సమాజానికి సాంకేతికత, ప్రపంచానికి కరుణ అనే మా ధ్యేయోద్దేశానికి అనుగుణంగా మేము అన్ని అనుకూలతను వినియోగదారులకు అందించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. ఈ గుర్తింపు మా చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని ప్రతి ఒక వినియోగదారునీ వారికి సాధ్యమయ్యే ప్రతి ఒక విధానంలో ఉత్తమం చేసే దిశలో అత్యుత్తమంగా వినియోగదారుని సంతృప్తి తీసుకు వచ్చే మా ప్రయత్నాలను సాక్ష్యంగా ఉంది. భారతదేశంలో మా అడుగుజాడలను వృద్ధి చేసే మరియు బలోపేతం చేయడాన్ని కొనసాగించే దిశలో మేము ఎక్కువ మంది ప్రజలకు అసాధారణ అనుభవాలను ఆవిష్కరించే మరియు అందించే దిశలో కొనసాగిస్తామని’’ తెలిపారు.
కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ అధ్యయనం వినియోగదారుల మద్దతుకు సర్వీస్ స్టేటస్ అప్డేట్ అత్యంత ముఖ్యమైనదని నమోదు చేసింది. ఒప్పో వినియోగదారుల మద్దతులో అగ్రగామిగా ఉండగా పలువురు వినియోగదారులు వాట్సప్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా అప్డేట్ పొందుతారు. అధ్యయనం ప్రకారం ఒప్పో విక్రయాననంతరం పంపిణీలో అత్యంత వేగవంతంగా ప్రతిస్పందన ఇస్తుండగా, సమీక్షకు స్పందించిన వారిలో గరిష్ఠ సంఖ్యలో వారు తమ ఉపకరణాన్ని అదే రోజు అందుకుంటున్నారు.
తమ విడి భాగాల నిర్వహణకు బలమైన దృష్టిని ఇవ్వగా, ఒప్పో వినియోగదారుల్లో, చాలా వరకు సమీక్షకు స్పందించిన వారిలో వారి ఉపకరణాన్ని వారి ప్రస్తుత సమస్య పూర్తిగా పరిష్కరణ అయిన తరువాత స్వీకరించారు. దీని ఫలితంగా ప్రస్తుతం సర్వీస్ అనంతరం సంతృప్తి ఒప్పో వినియోగదారుల్లో అత్యంత వృద్ధి చెందింది. అంతే కాకుండా అత్యంత ఎక్కువగా ఖర్చు ఆదా చేసే బ్రాండ్గా గుర్తింపు దక్కించుకుని, ఒప్పో వినియోగదారులు ఇతర బ్రాండ్లకు పోల్చితే వారెంటీ మీరిన స్మార్ట్ఫోన్లకు చాలా తక్కువ ఖర్చు చేశారు.< /p>
ప్రస్తుత కష్ట సమయాల్లో మరియు భౌతిక అంతరాన్ని కాపాడుకునే అవసరం ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఒప్పో ‘గో గ్రీన్ గో డిజిటల్’ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇందులో బ్రాండ్ దేశ వ్యాప్తంగా తమ వినియోగదారులకు డిజిటల్ ఇన్వాయిస్లను పరిచయం చేసింది. దీనిలో భాగంగా అన్ని ఒప్పో సేవా కేంద్రాలు రిపేరి ఇన్వాయిస్లను వినియోగదారులతో వాట్సప్ బ్రాడ్ కాస్ట్ ద్వారా పంచుకుంటుంది. ఈ బ్రాండ్ ప్రత్యేకమైన ఏఐతో తయారుగా ఉండే చాట్బోట్ ‘ఒల్లీ’ని పరిచయం చేయగా, ఇది వినియోగదారులకు 24 X 7 అందుబాటులో ఉంటూ వారి 94.5% మేర ఎంక్వైరీలకు బదులిస్తుంది. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నప్పుడు వాట్సప్లలో మానవ చాట్ సపోర్ట్ కూడా వినియోగదారులకు 24 X 7 వారి సమస్యను పరిష్కరించడం ప్రారంభించింది. ఇది ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నా తన వినియోగదారులకు చేరువ అయ్యేందుకు అందించిన అత్యుత్తమ స్మార్ట్ ఫోన్ బ్రాండ్గా గుర్తింపు దక్కించుకుంది.
ఒప్పో వినియోగదారులకు విక్రయాననంతర అనుభవాన్ని విప్లవాత్మకం చేసేందుకు సమగ్ర విధానంలో వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించేందుకు శ్రమిస్తోంది. 500 ప్రత్యేక సేవా కేంద్రాలను 500+ నగరాల్లో విస్తృత నెట్వర్కుతో కలిగి ఉన్న ఈ బ్రాండ్ దేశంలోని అత్యుత్తమ కుగ్రామాల్లోనూ సేవలు అందించింది.