27th  August 2026

_________

- Bhuvana

ఇడ్లీలు మెత్తగా రావడం లేదా? ఈ  సింపుల్ టిప్స్‌తో దూదిలాంటి ఇడ్లీలు చేసుకోండి!

ఇడ్లీ రైస్, మినప్పప్పును సరైన నిష్పత్తిలో వాడితే మంచి టెక్స్చర్ వస్తుంది. సాధారణంగా 3–4:1 నిష్పత్తిని ప్రయత్నించవచ్చు.

సరైన బియ్యం, మినప్పప్పు నిష్పత్తి

బియ్యం, మినప్పప్పును వేర్వేరు పాత్రల్లో 4–6 గంటలు నానబెట్టండి. మినప్పప్పుతో మెంతులను కూడా నానబెట్టవచ్చు.

విడివిడిగా నానబెట్టండి

మినప్పప్పును తగినంత నీటితో మెత్తగా, గాలితో నిండినట్టుగా గ్రైండ్ చేయడం ఇడ్లీల మెత్తదనానికి సహాయపడుతుంది.

మినప్పప్పును మెత్తగా గ్రైండ్ చేయండి

బియ్యాన్ని పూర్తిగా పేస్ట్‌లా కాకుండా కొద్దిగా గ్రైనీగా గ్రైండ్ చేయడం ఇడ్లీకి మంచి నిర్మాణం, స్పాంజీ టెక్స్చర్ ఇవ్వొచ్చు.

బియ్యం పిండిని మరీ మెత్తగా చేయొద్దు

పిండిని వెచ్చని ప్రదేశంలో సుమారు 8–12 గంటలు ఉంచండి. పిండి పైకి లేచి గాలిబుడగలు కనిపిస్తే ఫెర్మెంటేషన్ బాగా జరిగినట్టు.

ఫెర్మెంటేషన్‌ను నిర్లక్ష్యం చేయకండి

మోల్డ్‌లో పిండిని పూర్తిగా నింపకుండా సుమారు మూడు వంతుల వరకు మాత్రమే పోయండి. ఆవిరిలో పిండి ఉబ్బడానికి స్థలం ఉంటుంది. 

ఇడ్లీ ప్లేట్లను ఎక్కువగా నింపొద్దు

సాధారణంగా 10–15 నిమిషాలు ఆవిరి పట్టిస్తే సరిపోతుంది. ఎక్కువగా ఉడికిస్తే ఇడ్లీలు పొడిగా, గట్టిగా మారవచ్చు. 

ఎక్కువసేపు ఆవిరి పట్టించొద్దు

స్టీమింగ్ పూర్తయ్యాక 2–3 నిమిషాలు ఇడ్లీలను అలాగే ఉంచి, తర్వాత స్పూన్‌తో మెల్లగా తీస్తే విరగకుండా వస్తాయి.

వెంటనే తీయకుండా కాసేపు ఉంచండి